కార్తీకమాసం వనసమారాధనలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో యాదవ సంఘం వారు శ్రీకృష్ణుని గుడి వద్ద కార్తీక మాసం సందర్భంగా తలపెట్టిన అన్న సమారాధన కార్యక్రమంలో జనశ్రేణులతో కలిసి పాల్గొన్న… రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి. బత్తుల వెంకటలక్ష్మి … అన్న వితరణ కార్యక్రమం నిమిత్తం ₹5,000/- రూపాయల చందాను కమిటీ పెద్దలకు సమర్పించడం జరిగింది… కార్యక్రమంలో నరసాపురం జనసేన నేతలు మట్టా నాగేశ్వరరావు, చదువు శ్రీను, సొంగా వెంకట రామకృష్ణ, సొంగా సత్తిబాబు, బొజ్జపు సత్యనారాయణ, ప్రగడ జోగారావు, ప్రగడ దేవి, ఇంటి కృష్ణ, బొజ్జపు రామకృష్ణ తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.