బత్తుల భవానిని పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన బత్తుల భవాని అనారోగ్యంతో బాధపడుతూ హర్ష హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నారని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట సంగుల తమ్మరావు, సంగుల రమేష్ బాబు, సంగుల దుర్గాప్రసాద్, మేక ప్రదీప్, జి సతీష్, ఏ సతీష్, సంగుల చిట్టిదొర, సంగుల సతీష్, కె. మణికంఠ స్వామి, అరిగెల రామకృష్ణ మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.