పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరంలో తవీటికి చిన్ని ఇటీవల స్వర్గస్తులైన విషయం స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. సీతానగరం మండలం, సీతానగరంలో వీరమళ్ళ సత్యనారాయణ గారు ఇటీవల స్వర్గస్తులైన విషయం స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. సీతానగరం మండలం, వంగలపూడి లో తంగెల గంగారావు గారు ఇటీవల స్వర్గస్తులైన విషయం స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. సీతానగరం మండలం,మునికూడలి గ్రామం లో బండారు శ్రీనివాస్ ఇటీవల స్వర్గస్తులైన విషయం స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. సీతానగరం మండలం,సీతానగరం గ్రామం లో పెంట పోసియ్య చేతికి గాయం అయింది అనే విషయం స్థానిక నేతలు ద్వారా తెలుసుకుని వారిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.