గాడాల గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో గురువారం పలు కుటుంబాలను జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. శనివారపు సత్యవతి ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలుసుకుని గురువారం వారి కుటుంబసభ్యులను పలకరించి సంతాపం తెలియజేసారు. మట్ట సత్యవతి ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలుసుకుని గురువారం వారి కుటుంబసభ్యులను పలకరించి సంతాపం తెలియజేసారు. వీరి వెంట జనసేన నాయకులు గాదంశెట్టి వెంకన్న, మాగపు నాగేశ్వరరావు, మాదారపు గాంధీ, తంబాబత్తుల మణి, పూసల వీరభద్రరావు, దేవన దుర్గ ప్రసాద్ (డిడి), మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-20.24.46-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-20.24.46-1-1024x768.jpeg)