రాజానగరం నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం: సీతానగరం మండలం, వంగలపూడి గ్రామానికి చెందిన పోసిరత్నం భార్య సూర్యకుమారి అనారోగ్యంతో రాజమండ్రి సాయి హాస్పిటల్ నందు చికిత్స చేయించుకుంటున్న విషయం శ్రీమతి బత్తుల తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామానికి చెందిన జనసేన నాయకులు కురుమళ్ల మహేష్ కాలికి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజానగరం మండలం పాలచర్ల గ్రామానికి చెందిన ఉల్లి దేవికి ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రాజానగరం మండలం పాలచర్ల గ్రామానికి చెందిన బుద్దాల అర్జున్ కి ఇటీవల ప్రమాదంలో కాలికి గాయమైన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన వేమగిరి అబ్బులు ఇటీవల ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన కొడమంచిలి చంద్రరావు అనారోగ్యంతో బాదపడుతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన నేదూరి వీర్రాజు గారు పెరలాసిస్ తో బాదపడుతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన నేదూరి వసంత్ కి ఇటీవల యాక్సిడెంట్ లో గాయపడిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన దాసరి సత్యనారాయణకి ఇటీవల యాక్సిడెంట్ లో గాయపడిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.