సింగవరంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల
సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. సింగవరం గ్రామానికి చెందిన బర్ల వెంకటరావు ఇటీవల స్వర్గస్తులైన విషయము తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. అదే గ్రామానికి చెందిన సంగన చిన పోసియ్య ఇటీవల స్వర్గస్తులైన విషయము తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సీతానగరం మండల కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, కొత్త సత్యనారాయణ, మట్ట వెంకటేశ్వరరావు, కోనే శ్రీనివాస్, దాసరి రమేష్, బొబ్బిరెడ్డి సూరిబాబు, తన్నీరు సురేష్, వీరమహిళ వనుము వెంకటలక్ష్మి, చీకట్ల వీర్రాజు, సింగవరం గ్రామ సర్పంచ్ సంఘటన పోసి, చిట్టాల కనక సుధ, పిండి వివేక్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-10-at-2.09.24-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-10-at-2.09.24-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-10-at-2.09.25-PM-1-1024x768.jpeg)