జనసేన అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి కాంతిశ్రీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో పార్టీ బలోపేతం కోసం, జనసేన పార్టీ నాయకులు పైన పెట్టిన అక్రమ కేసుల గురించి మాట్లాడటం జరిగింది.