జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, లోపెంట పంచాయితీకి చెందిన జనసేనపార్టీ కుటుంబ సభ్యులు అలుపన అప్పలనాయుడు ప్రమాదానికి గురైన విషయాన్ని తెలిసికొని బుధవారం వారి కుటుంబ సభ్యులను పరమర్శించి, ధైర్యం చెప్ప వారి కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం చేసి వారికి జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపిన ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు కాంతి శ్రీ, ఆమెతో పాటు మండల జనసైనికులు గోపాల్, దుర్గారెడ్డి రవి, దుర్గారావు, బాబాజీ మరియు గ్రామ జనసైనికులు, కర్ణపు శంకర్ రెడ్డి, దిల్లీ రమణ, దల్లి గోవింద, జీరు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.