క్రియాశీలక సభ్యత్వం లేని జనసైనికుని కుటుంబాలకు 10వేలు ఆర్ధిక సాయం చేసిన శ్రీమతి సయ్యద్ కాంతి శ్రీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ లావేరు మండలం పోతయ్యవలస గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీ అగత నాగరాజు ఇటీవల ప్రమాదంలో మరణించారు క్రియాశీలక సభ్యత్వం లేనందున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తరుఫున తనవంతు సహాయంగా రూ.5 వేలు కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ చేతుల మీదుగ అందించడం జరిగింది. అదేవిధంగా పాతకుంకాం గ్రామానికి చెందిన జనసైనికుడు పాండ్రంకి శ్రీనివాసురావు ఇటీవలే ఆర్థిక పరిస్థితి బాగోలేక మరణించారు క్రియాశీలక సభ్యత్వం ఉండి ఇన్సురెన్స్ వర్తించక పోవడం బాధాకరం. వారి కుటుంబానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తరుఫున తనవంతు సహాయంగా రూ.5 వేలు కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ చేతుల మీదుగ అందించడం జరిగింది.