శ్రీమతి అభిలాష్ అభినవ్ ని మర్యాదపూర్వకంగా కలసిన ముమ్మారెడ్డి

కూకట్ పల్లి: కూకట్పల్లి జి.హెచ్.ఎం.సీ జోనల్ కమిషనర్ శ్రీమతి అభిలాష్ అభినవ్ ని కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, ఎన్న్ నాగేంద్ర, కె లక్ష్మణరావు, పండుగ సూర్య, రతన్, వేముల మహేష్, పసుపులేటి ప్రసాద్, సుబ్బు, శ్రీనివాసరావు, మధు, వీర మహిళలు ముంతాజ్, రాధిక, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.