రవీంద్రారెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ముమ్మిడివరం జనసేన

ముమ్మిడివరం, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆదేశాలమేరకు ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మరియు వారి సతీమణి అన్నా లెజెనవా మీద వ్యక్తిగతంగా ట్విట్టర్లో పోస్టులు అసభ్యకరంగా పెట్టడం వలన జనసైనికులు అందరికీ బాధ కలిగి వర్రా రవీంద్రారెడ్డి మీద మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు అందరూ కలిసి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ సతీమణి మీద దుర్భాషలాడిన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరమహిళలందరూ కోరారు. ఒక మహిళ పట్ల తీవ్రమైన పదజాలంతో దూషించడం అనేది జనసేన నాయకుల కార్యకర్తల వీర మహిళల అందరి మనోభావాలు దెబ్బ తీసేవిధంగా అతని పదజాలం ఉందని తీవ్రంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమి, గోదశి పుండరీష్, రామాయణం మణి, యలమంచిలి బాలరాజు, దూడల స్వామి, పిల్లా అనూష, కడలి కొండ, పితాని రాజు, విత్తనాల అర్జున్, బొక్కా బుల్లబాయ్, కర్రా దుర్గాప్రసాద్, గొల్లకోటి జాజి, గణేశుల శ్రీనివాస్, గుద్దటి విజయ్ కోన సత్తిబాబు, మహాదశ భరత్, వనచర్ల బాలకృష్ణ, గేదెల స్వరూప్, తోలేటి గోపి, కోలా శ్రీను, గాలిదేవర బుల్లి, కడలి శ్రీను, బండారు వెంకన్నబాబు, అన్నంనీడి పట్టాభి, గుద్దటి నాగబాబు, గుద్దటి వెంకటేశ్వరావు, రంభాల శంకర్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొన్నారు.