3వ రోజు డిజిటల్ క్యాంపెయిన్ లో ముత్తుకూరు జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం: కావాలి హరిజన వాడ, బోడిసామి కండ్రిగ కాలనీ ప్రాంతాల్లో రోడ్డు పరిస్థితిపై జనసేన పార్టీ నిర్దేశించిన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి, ఉపాధ్యక్షుడు పి.ఎన్.పి , ప్రధాన కార్యదర్శిలు తాండ్ర శ్రీను, సి.హెచ్ కసుమురు, నాగవేటి రమేష్, కార్యదర్శిలు గోళ్ళ రాకేష్, మనుబోలు మాధవ్, చిరమన ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.