అమలాపురం 20వార్డులో నా సేన కోసం నావంతు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, వార్డు ప్రముఖులు, పెద్దలు సూచనల మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పురపాలక సంఘ 20వార్డులో నా సేన కోసం నావంతు కార్యక్రమం వార్డ్ కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డులో ప్రజలు జనసేన పార్టీ కోసం విరాళాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో అడపా మంజుల, తూము రజనీ, పెంటా వాణి, మంచిగంటి దుర్గ, మంచిగంటి భూలక్ష్మి, గురుజు నాగేశ్వరి, మంచిగంటి రమ్య, చెదళ్ల దుర్గా లక్ష్మి, సుంకర తేజస్విని, తూము దుర్గా లక్ష్మి, మంచిగంటి రాఘవమ్మ, మంచిగంటి గణపతమ్మ, సుంకర అనంత లక్ష్మి, యర్రంశెట్టి రోజా,తూము అన్నపూర్ణ, దేవగుప్తపు సంతోషి, అడపా రాంబాబు, మంచిగంటి రాంబాబు, మంచిగంటి పండు, తూము చిన్న, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.