“నా పార్టీ – నా బాధ్యత”

పార్వతీపురం, జనసేన పార్టీ అధ్యక్షులు “పవన్ కళ్యాణ్” జన్మదిన సందర్భంగా పార్టీకి అండగా మన వంతు బాధ్యతగా విరాళాలు అందించే కార్యక్రమమే “నా పార్టీ – నా బాధ్యత”. పార్వతీపురం నియోజకవర్గం సీనియర్ నాయకులు చందక అనీల్, గోర్లీ చంటి, రాజాన రాంబాబు, సీతానగరం అధ్యక్షులు పాటి శ్రీను, సిరిపురపు గౌరీ, మానేపల్లి ప్రవీణ్, సంబాన తదితరులు మాట్లాడుతూ ఒక్కరోజు శాలరీ లేదా కేవలం 100/- రూపాయలు అయినా ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని 28.08.2023 నుండి 2.09.2023 తేదీలలో జనసేనపార్టీ యూపిఐ ఐడి (7288040505@upi) కి నగదు పంపించాలి అని పిలుపునిచ్చారు.