అమలాపురం 9వ వార్డులో ‘నా సేన కోసం నా వంతు’

అమలాపురం, జనసేన పార్టీ ఆదేశాలతో ‘నా సేన కోసం నా వంతు ‘ కార్యక్రమాన్ని బుధవార అమలాపురం నియోజకవర్గం మున్సిపల్ 9వ వార్డు నందు జనసేన నాయకులు నల్లా చిన్ని ఆధ్వర్యంలో జరిగింది. ఆ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గొల్లకోటి విజయలక్ష్మి వాసు సమక్షంలో పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పార్టీకి తమ వంతు విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రియాశీలక నాయకులు నల్లా శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, కౌన్సిలర్ పడాల శ్రీదేవి, రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, డాక్టర్ సెల్ నాగ మానస, కారెం వెంకట్రావు, బండారు వెంకన్న బాబు, తిక్కా సరస్వతి, డి.ఎస్.ఎన్ కుమార్, వాకపల్లి వేంకటేశ్వరరావు, పోలిశెట్టి కన్నా, గంగాబత్తుల కిషోర్, జంగా లోవరాజు, నల్లా వేంకటేశ్వరరావు, నంద్యాల ఈశ్వర రావు, కల్వకొలను రమణ మూర్తి, తిక్కిరెడ్డి ఆది నారాయణ, కొరసాల కోటేశ్వర రావు, సలాది సత్యనారాయణ, సలాది రాముడు, సలాది నారాయణరావు, తిలక్ (బట్టల షాప్), నల్లా తాతాజీ, నల్లా కళ్యాణ్, నల్లా మణికంఠ, భేరి సూర్య కుమారి, బ్రహ్మం మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.