నెల్లూరులో ‘నా సేన కోసం నా వంతు’

నెల్లూరు, ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా శనివారం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి సూచనలతో ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి, కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నగరంలో పూల మార్కెట్ లో వ్యాపారులు వద్ద పార్టీ విధానాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవల గురించి తెలిపి పార్టీ నిర్దేశించిన ఫోన్ నంబర్ కి పూల మార్కెట్ లో వర్తకులు, కొనుగోలు దారుల ద్వారా నా సేవ కోసం నా వంతు కు సహకారం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యు రమేష్, ఏ.జీవన్ డేవిడ్, చక్రి, నరేంద్ర, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.