రుద్రసముద్రంలో ‘నా సేన కోసం నా వంతు’
దర్శి, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా దొనకొండ మండలం రుద్రసముద్రంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు మరియు జనసైనికులు తమ వంతు విరాళాలను జనసేన పార్టీ, 7288040505, 7288040505@upi నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పే టియం ద్వారా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరింత మందిని భాగస్వామ్యం చేయాలని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-21.16.37-1024x766.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-21.16.38-1024x768.jpeg)