వెదురుకుప్పంలో ‘నా సేన కోసం నా వంతు’
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా వెదురుకుప్పం మండలం, వెదురుకుప్పంగ్రామంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ యుగంధర్ పొన్న ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-01-at-14.45.08.jpeg)