ఎమ్.శ్రీనివాసులు కుటుంబానికి 5 లక్షల భీమా చెక్కు అందజేసిన నాదెండ్ల
ఉమ్మడి అనంతపురం జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం మామిళ్ళకుంటకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు ఎమ్.శ్రీనివాసులు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించి రూ.5 లక్షల భీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-17.53.17.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-17.53.16.jpeg)