నాగరం నరసింహులు మర్యాదపూర్వకంగా కలిసిన నేమూరి శంకర్ గౌడ్
తెలంగాణ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాండూరు నియోజకవర్గ నాగరం నరసింహులుని శనివారం తాండూరు నియోజకవర్గ జనసేన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి నేమూరి శంకర్ గౌడ్ కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-11-at-23.15.37-1024x478.jpeg)