ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నరసరావుపేట జనసేన

నరసరావుపేట, సోమవారం జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభకు నరసరావుపేట జనసేన పార్టీ నుండి భారీగా అభిమానులు కార్యకర్తలు తరలి రావాలని అందులో భాగంగా గురువారం జనసేన పార్టీ ఇన్చార్జి సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రధాన పట్టణ అధ్యక్షులు జి ఎస్ ప్రసాద్ జిల్లా కార్యదర్శులు అద్దెపల్లి ఆనంద్, బెల్లంకొండ ఈశ్వర్, మల్లెపూల దుర్గ కుమారి, నరసరావుపేట మండల అధ్యక్షులు కృష్ణంశెట్టి గోవిందు, రొంపిచర్ల మండలం అధ్యక్షులు అచ్చుల సాంబశివరావు, ఎస్.కె ఆధ్రుప్, గుప్త శ్రీకాంత్, శ్రీను, భాష మొదలగు వారు పాల్గొన్నారు.