జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా నర్సీపట్నం జనసేన

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్షకు మద్దతుగా నర్సీపట్నంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, జనసైనికులు దీక్ష చేపట్టారు.