అడ్డతీగల పంచాయతీ పరిధిలో ఎన్.డి.ఏ కూటమి ప్రచారం
రంపచోడవరం నియోజవర్గం: అడ్డతీగల పంచాయతీ పరిధిలో బూత్ నెంబర్ 107, 108 లో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది జనసేన, తెలుగుదేశం, బిజెపి, పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మిరియాల శిరీష దేవి ఎన్నికల గుర్తు సైకిల్ అరకు పార్లమెంటరీ ఎంపీ శ్రీమతి కొత్తపల్లి గీత గారు ఎన్నికల గుర్తు కమలం ఓటు వెయ్యాలని, బావుతరాల భవిష్యత్తు బాగుండాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, చెదల అంజి, కుప్పాల మణికంఠ, సింగిరెడ్డి వెంకన్న, అప్పాజీ, వెంకటేష్, ధనుష్ మరియు దితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-04-at-8.06.10-PM-1024x700.jpeg)