గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నేమూరి శంకర్ గౌడ్
కూకట్ పల్లి: గణేష్ నవరాత్రుల సందర్భంగా జనసేన పార్టీ కూకట్పల్లి కోఆర్డినేటర్ వేముల మహేష్ నిర్వహించిన కూకట్పల్లి 121వ డివిజన్ లోని గణేష్ మండపానికి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆ గణనాధునికి పూజలు నిర్వహించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-27-at-8.18.10-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-27-at-8.18.11-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-27-at-8.18.11-PM-1024x768.jpeg)