బీసీల ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న నేమూరు శంకర్ గౌడ్

సికింద్రాబాద్, తెలంగాణ స్టేట్ 26-బిసి డిలీటెడ్ కమ్యూనిటీస్ స్ట్రగుల్ కమిటీ ప్రెసిడెంట్ ఆళ్ల రామకృష్ణ పిలుపుమేరకు ఆదివారం సికింద్రాబాద్ తిరుమలగిరిలో జరిగిన బ్ ఇసీల న్ఆత్మగౌరవ సభలో (తెలంగాణ బీసీ జాబితా నుంచి తొలగించిన 26-బీసీ కులాలను కలపాలని) తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరు శంకర్ గౌడ్ పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలగించబడిన 26-బీసీ కులాల గురించి మాట్లాడిన విషయం గుర్తు చేసుకున్నారు. జనసేన పార్టీ తమకు అండగా ఉంటుందని తెలిపారు.