పిఠాపురం నియోజకవర్గం, న్యూ కొత్తపల్లి మండలం 2వ రోజు ప్రచార కార్యక్రమంలో కొత్త ఇసుకపల్లి, నాగులపల్లి, రమణక్కపేట, రామ రాఘవపురం, శ్రీరామపురం, కోనపిపేట, శీలం వారి పాలెం, కొత్తమూలపేట, తమయ్యపేట. పలు గ్రామములో చేపట్టినటువంటి కార్యక్రమం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ ప్రచారంలో నాయకులు ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి దాసరి రాజుకి సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఈస్ట్ గోదావరి డెల్టా చైర్మన్ సునీల్ కుమార్, తెలగసెట్టి వెంకటేశ్వరరావు, జ్యోతిల శ్రీనివాస్, అప్పాజీ, ఇచ్చాపురం నియోజకవర్గం ఐ.టి కో-ఆర్డినేటర్ కాళ్ల దాలయ్య, పిఠాపురం పలు గ్రామాల స్థానిక నాయకులు వీరబాబు, మళ్ళీ బాబు, కొండలరావు, సత్యానంద్ రెడ్డి, రాఘవ, సత్తిబాబు, జగన్, శివాజీ, బాపన దొర, కళ్యాణ్, రాజేష్, రాంబాబు, శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నుంచి సంతోష్ కుమార్, బన్నీ, వీర మహిళలు జనసైనికులు ప్రచారంలో పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.
Share this content:
Post Comment