దుర్గాడ గ్రామంలో జోరుగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ

పిఠాపురం: గొల్లప్రోలు రూరల్ మండలం, దుర్గాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల ప్రకారం, జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి ఆదేశాల ప్రకారం గొల్లప్రోలు మండల గౌరవ అధ్యక్షులు పెనుగొండ సోమేశ్వరరావు, ఉపాధ్యక్షులు గొల్లపల్లి గంగేశ్వరుడు & దుర్గాడ గ్రామ జనసేన అధ్యక్షుడు వెలుగుల లక్ష్మణ్, పెనుగొండ వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో సుమారు 50 కొత్త ఓటర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసారు.