అనంతపురం జనసేన మహిళా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
- జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు
- పెండ్యాల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ నేతలు శ్రేయోభిలాషులు
అనంతపురం: 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి పెండ్యాల దంపతులకు జనసేన పార్టీ నాయకులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై పూలమొక్కలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కతజ్ఞతలని రాష్ట్ర ప్రజలు ఈ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో జీవించి వారు అనుకున్న లక్షాలను చేరుకోవాలని ఆకాక్షించి ఈ 2024 సంవత్సరంలో రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి పీడ విరగడయ్యి జనసేన టీడీపీ పార్టీలు ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-01-at-4.55.02-PM-1024x576.jpeg)