మంగళగిరి జనసేన కార్యాలయంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

మంగళగిరి: నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ గారికి, రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ ఈమని-1 ఎంపీటీసీ మరియు దుగ్గిరాల మండల వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్, ఎంటిఎంసీ కమిటీ ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు, ఎంటిఎంసీ కమిటీ కార్యదర్శులు ఖ్. చంద్రశేఖర్, షేక్ వజీర్ భాష, బళ్ళ ఉమామహేశ్వరరావు, సీనియర్ నాయకులు నారాయణ, కొండలరావు, మంగళగిరి మండల కార్యదర్శి కట్టా కృష్ణ, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ సభ్యులు నాగరాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.