సేనాని పుట్టిన రోజు సందర్భంగా యాభై వేల చెక్ అందజేత

వేమూరు నియోజకవర్గం, వేమూరు మండల అధ్యక్షులు ఉసా రాజేష్ నల్లురి శ్యామ్ బాబు అనే వ్యక్తి ఇటివల బైక్ యాక్సిడెంట్ లో వాలంటరీ కుర్రాడు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను కలసి ప్రగాఢ సానుభూతి తెలిపడంతో పాటు సేనాని పుట్టిన రోజు సందర్భంగా 50,000/- వేల రూపాయలు చెక్ వారికి ఇవ్వాడం జరిగింది. ఈ కర్యక్రమంలో చావలి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.