రైతు భరోసా యాత్ర విజయవంతమైన సందర్భంగా.. జనసేనానికి పాలాభిషేకం

జనసేన రైతు భరోసా యాత్ర విజయవంతమైన సందర్భంగా.. అనంతపురం జిల్లా అద్యక్షులు టీ. సి వరుణ్ గారి అదేశల మేరకు శనివారం సాయంత్రం నారాయణ పురం గ్రామపంచాయతీలోని రైతుల పొలాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిత్రపటమునకు నగర అర్బన్ కమిటీ అధ్యక్షుడు పొదిలి బాబురావు, ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ మరియు ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, వీర మహిళలు జక్కి రెడ్డి పద్మావతి, సువర్ణ, రూప మారిశెట్టి సమక్షంలో పాలాభిషేకం నిర్వహించడమైనది.