జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒటర్ నమోదు కార్యక్రమం
గాజువాక నియోజకవర్గం: 70వ వార్డులో ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వార్డు నాయకులు జనసైనికులు ఒటర్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ ప్రచారకర్త కాపు సంక్షేమ సేన విశాఖపట్నం సిటీ ప్రెసిడెంట్ బద్ది కనక దుర్గ, మురళి దేవి, శ్రీకాంత్, కనకరాజు, సాయి, నాయుడు మరియు జనసైనికులు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-26-at-8.12.09-PM-1024x768.jpeg)