జగనన్న సురక్ష పథకం సమావేశంలో అధికారులను నిలదీసిన మన జనసేన నాయకులు

రాజోలు: జగనన్న సురక్ష పథకం సమావేశంలో ప్రశ్నలతో అధికారులను నిలదీసిన మన జనసేన నాయకులు. అంతేకాకుండా పంచాయితీ ల అభివృద్ధిలో ప్రభుత్వం విఫలం అయిందని, చింతలమోరి నుండి కరవాక వరకు ఉన్న ప్రధాన రహదారిపై మాట్లాడుతూ త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభి పూర్తి చేయాలని, లేని యెడల ఆందోళన చేపడతామని, ప్రభుత్వం పై ఒత్తిడిని తీసుకోస్తామని చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.