పి.హరిప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కీర్తన

తిరుపతి, జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ పి.హరిప్రసాద్ ఆదివారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్తుండగా తిరుపతి రైల్వే స్టేషలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.