నూకాలమ్మను దర్శించుకొన్న పి.వి.ఎస్.ఎన్.రాజు

చోడవరం, రోలుగుంట మండలం వడ్డిప గ్రామంలో ప్రతీ సంవత్సరం కొత్త అమావాస్య ముందు జరిగే నూకాలమ్మ పండగ మహోత్సవంలో స్థానిక నాయకులు బుంగా కోటి, చుక్కల శ్రీను ప్రత్యేక ఆహ్వానంపై అమ్మవారిని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు దర్శించుకొనడమయింది. ఈ కార్యక్రమంలో రోలుగుంట మండల పార్టీ అధ్యక్షులు బలిజ మహారాజు, పరవాడ దొరబాబు, ఇటంశెట్టి ఈశ్వరరావు, అనిమిరెడ్డి మహేశ్వరీ రమణ, వజ్రపు రమేష్, శివాజీ, సోమల్ల నాయిడు చింతల కిషోర్, కోన రమణ తదితర నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment