మదనపల్లెలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం
మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లె పట్టణంలో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రదేశంలోనే చరిత్ర పురుషుడు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వైసిపి ముసుగులో అరాచకం చేస్తున్న కిరాయి మూకలకు సరైన బుద్ధి చెప్పిన మదనపల్లి జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరి ప్రసాద్, వీరమహిళలు చంద్రకళ, స్వాతి హరిహరన్, జనసేనాని టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, జల్లు రమణారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, బీసీ నాయకుడు వెంకటేష్ యాదవ్, అశ్వత్, రమాదవ, సాగర్, మధు రాజా, రవి, కిరణ్ కుమార్ గిరి వర్ధన్, అపోలో వెంకటేష్ నాయక్, జయ శంకర, రాజారాం రఘుకుమార్, ప్రసాద్ బాబు, నన్నే ఖాన్ జయచంద్ర, హర్షవర్ధన్, ఆకుల శంకర, నారదాసు శ్రీకాంత్, చరణ్ కుమార్, శ్రీనివాసులు, రెడ్డి కుమార్, షారుక్ ఖాన్, పఠాన్ బాబ్జాన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-12-at-8.11.23-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-12-at-8.11.23-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-12-at-8.11.23-PM-2-1024x576.jpeg)