పాలవలస యశస్విని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకొండ జనసేన నాయకులు
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని తన స్వగృహంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు అల్లు సాయి మత్స పుండరీకం, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్ దీపక్ కళ్యాణ్ లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడం జరిగింది. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి అని దిశానిర్దేశం చేశయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-02-at-5.45.37-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-02-at-5.44.34-PM-1024x576.jpeg)