ప్రజా సమస్యల పరిష్కారానికై పాలవలస యశస్వి పాదయాత్ర

విజయనగరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం ఇంఛార్జి శ్రీమతి పాలవలస యశస్వి చేపట్టిన నేను నా నియోజకవర్గ ప్రజలు కార్యక్రమంలో భాగంగా విజయనగరం 32వ డివిజన్ ప్రజా సమస్యల పరిష్కారానికై పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి 32వ డివిజన్ నాయకులు వాసు మరియు శ్రీకాంత్ నియోజకవర్గం నాయకులు వీర మహిళలు, నాయకులు, జనసైనికులు అందరూ విచ్చేసి విజయవంతం చేసారు.