శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న పాలవలస యశస్వి

విజయనగరం: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురజాడ కేంద్ర గ్రంథాలయం ప్రాంగణంలో ప్రబోధానంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన “శ్రీకృష్ణ జన్మాష్టమి” వేడుకల్లో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-09-06-at-10.34.47-PM-1024x461.jpeg