పార్థసారధి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసిన పంతం నానాజి
రామచంద్రపురం జనసేన పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారధి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసి, అయన ఆత్మకి శాంతి చేకూరాలని కాకినాడ రూరల్ జనసైనికులతో కలిసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-05-at-9.29.30-AM-1024x576.jpeg)