గోపు మురళి బాబుకు నివాళులు అర్పించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట ప్రాంతం, బాపన్నదొర కోలనీ వాస్తవ్యులు జనసైనికులు గోపు మురళి బాబు ఇటీవల ప్రమాదవసాత్తు మరణించారు. సోమవారం మురళి బాబు చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తన ప్రగాడ సానుభూతిని తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-8.42.51-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-8.42.52-PM-1024x462.jpeg)