తదేకం ఫౌండేషన్ సహకారంతో నిర్మించబోయే ఇంటి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో తమ్మవరం గ్రామంలో నిర్మించబోయే ఇంటి నిర్మాణ ప్రాంతాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీమతి మాదవి, శ్రీమతి సుధ, కాకినాడ రూరల్ జనసేన నాయకులు, తమ్మవరం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.34-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.34-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.35-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.35-PM-1-1024x461.jpeg)