పలువురికి ఘన నివాళులర్పించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం, రాయుడుపాలెం గ్రామాలకు చెందిన పెంకే మహాలక్ష్మి, కర్రీ సుబ్బారావు, గొల్లపల్లి గంగశంకర్ లు ఇటీవల కాలంలో స్వర్గస్తులు కాగా.. వారికి శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.