పలుకుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ
కరప మండలం పెదకొత్తూరు గ్రామంలోని జనసేన నాయకులు చింత వెంకట్ ఇటీవల ప్రమాదంలో గాయపడిన వారిని గురువారం పెదకొత్తూరులోని వారి ఇంటికి వెళ్లి ప్రమాదం జరిగిన వివరాలు తెలుసుకుని, కుటుంబ సభ్యులను పలకరించిన అనంతరం ఇటీవల కరప మండలం పెనుగుదురు, వేళంగి గ్రామాల్లోని కుటుంబ సభ్యులను కోల్పోయిన జనసైనకులను వారి ఇళ్ళకి వెళ్లి పరామర్శించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-30-at-10.12.18-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-30-at-10.12.17-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-30-at-10.12.00-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-30-at-10.11.51-PM-1024x462.jpeg)