పవన్ కళ్యాణ్ పై వైసీపీ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు, నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ గొడరిగుంటలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కాకినాడ రూరల్ జనసేన నాయకులతో కలిసి పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-11-at-6.10.19-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-11-at-6.10.19-PM-1-1024x462.jpeg)