చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిసిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: తునిలో జరిగిన రా.. కదలిరా సభలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిసి దుస్సాలువతో సన్మానించిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జి పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-10-at-9.50.44-PM-1024x625.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-10-at-9.50.46-PM-1024x683.jpeg)