వరుపుల రాజా మృతికి నివాళులర్పించిన పంతం నానాజీ
కాకినాడ: డీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ వరుపుల రాజా బౌతిక కాయాన్ని జనసేన పార్టీ పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సందర్శించి. ఘన నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-05-at-5.32.33-PM-1024x461.jpeg)