జనసేన వీరమహిళ తలుపులమ్మను పరామర్శించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్, కరప మండలం సిరిపురం గ్రామ జనసేన వీరమహిళ తలుపులమ్మ ఇటీవల ప్రమాదవసాత్తు గాయపడగా ఆమె కాకినాడ లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ ఆమెను మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-16.10.23-1024x766.jpeg)