రేపూరు, కొవ్వూరు గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, రేపూరు, కొవ్వూరు, గ్రామాల్లో కాకినాడ 47 డివిజన్ లో ఇటీవల ప్రమాద వసాత్తు గాయపడిన వారిని, మరియు ఆకస్మికంగా మరణింంచిన కుటుంబాలవారిని పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తదితర నాయకులు..