జనసైనికుడు శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, వాకలపూడి గ్రామ జనసైనికులు చొక్కా శ్రీను మాతృమూర్తి శ్రీమతి చొక్కా మామాలి అనారోగ్య కారణాలతో ఇటీవల స్వర్గస్తులయ్యారు. సోమవారం వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, వారి కుమారుడిని పరామర్శించిన జనసేన పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు జనసేన నాయకులు.